Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలు.. మీ నియోజకవర్గాల్లో వారం రోజులు ఉండాల్సిందే : నరేంద్ర మోడీ

Webdunia
మంగళవారం, 10 మే 2016 (14:53 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సూచన చేశారు. ఆయన సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 26వ తేదీతో రెండేళ్లు అవుతున్న తరుణంలో ఈ సలహా చేశారు. పార్లమెంటేరియన్లు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వారం రోజుల పాటు గడపాలని.. అక్కడి సమస్యలు తెలుసుకోవాలని కోరారు.
 
కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా మోడీ భాజపా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసినట్టు సమాచారం. అలాగే ఏడు రోజుల పాటు తమ తమ నియోజకవర్గాల్లో ఉండి రాత్రి కూడా అక్కడే బస చేసి సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవ్వాలని కోరారు.
 
అలాగే, తాను ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన అన్ని రకాల పథకాలను ప్రజలకు వివరిస్తూ.. వారికి మరింత చేరువయ్యేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments