Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైఫ్ ‌స్టైల్ మారడం వల్లే వ్యాధులు : ప్రధాని నరేంద్ర మోడీ

మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (16:32 IST)
మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు జీవితకాలం చివర్‌లో వచ్చే వ్యాధులు ఇప్పుడు చిన్నపిల్లలకు రావడం బాధ కలిగిస్తోందన్నారు. దీనికి లైఫ్ స్టైల్ మారడమే కారణమన్న మోడీ… వ్యాయామంపై దృష్టి పెట్టాలన్నారు. యంగ్ ఇండియాకు యోగా ఉపయోగపడుతుందన్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌ను మోడీ అభినందించారు. 
 
అలాగే, వచ్చే 2022కల్లా ప్రతీ రైతు యూరియా వాడకాన్ని 50 శాతం తగ్గించుకునేలా పని చేయాలని ఆయన కోరారు. యూరియా వాడకం తగ్గిస్తే… దిగుబడిలో ఎలాంటి మార్పు ఉండదని… భూమి కూడా… సారం కోల్పోకుండా ఉంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments