Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

సెల్వి
గురువారం, 2 అక్టోబరు 2025 (09:47 IST)
Gandhi
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. వీరి అడుగుజాడల్లో భారతదేశం నడుస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి మోదీ నివాళులు అర్పించారు. 
 
గాంధీ జయంతి అహింసకు సంకేతమని పునరుద్ఘాటించారు. ఇది గాంధీజీ శాంతి, నైతిక జీవన తత్వాన్ని గౌరవించడమే కాక, అంతర్జాతీయ అహింస దినంగా కూడా పనిచేస్తుంది. అతని సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎక్స్ ద్వారా ప్రధాని పేర్కొన్నారు.  
 
అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి ఆయనను అసాధారణమైన రాజనీతిజ్ఞుడుగా అభివర్ణించారు.
 
అక్టోబర్ 2, 1904న, జన్మించిన శాస్త్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణం తరువాత 1964లో శాస్త్రి భారత రెండవ ప్రధానమంత్రిగా ఎదిగారు. తన చారిత్రాత్మక నినాదం 'జై జవన్, జై కిసాన్' కోసం అతను అమరత్వం పొందారు. తరతరాలుగా కొనసాగుతున్న సైనికులు, రైతులకు అండగా నిలిచారు. 
 
సాధారణ పౌరులతో వినయం, నిజాయితీ, లోతైన బంధానికి పేరుగాంచిన శాస్త్రి నాయకత్వం భారతదేశం రాజకీయ, సామాజికతపై శాశ్వత ప్రభావాన్ని చూపిందని ప్రధాని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments