Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ 5.0, మరో రెండు వారాలు పొడిగించే ఛాన్సుందా?

Webdunia
బుధవారం, 27 మే 2020 (16:08 IST)
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తూనే వుంది. లాక్ డౌన్ 5.0 మరో రెండు వారాలు పొడిగించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ లాక్ డౌన్‌ను నాలుగు విడతలుగా కేంద్రం అమలు చేసిన సంగతి తెలిసిందే. అయినా దేశంలో కరోనా తీవ్రత తగ్గట్లేదు. 
 
దీంతో కేంద్రం లాక్ డౌన్ 5.0 ను కూడా అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ 4.0 గడువు మే నెల 31తో ముగుస్తుంది. లాక్ డౌన్ 4లో కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే, లాక్ డౌన్ 5లో కూడా మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, వ్యాయామశాలలు కూడా తెరిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశంలో నమోదవుతున్న 70 శాతం కేసులు కేవలం 11 నగరాల నుంచే వస్తున్నాయని కేంద్రం చెబుతోంది.
 
కాగా.. మే 30వ తేదీన ప్రధాని మోడీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ 5పై ప్రధాని ప్రసంగంలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments