Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి : ప్రధాని మోడీ పిలుపు

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (10:45 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ రాజ్‌ఘాట్‌ వద్ద ఉన్న గాంధీ సమాధికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని ఉంచి ఆయన కొద్దిసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు సైతం గాంధీ సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. బాపు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గాంధీ జయంతి మరింత ప్రత్యేకమని, ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటుందని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఖాదీ, చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలన ఆయన పిలుపునిచ్చారు. తద్వారా గాంధీకి ఘన నివాళులు అర్పించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments