Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి : ప్రధాని మోడీ పిలుపు

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (10:45 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ రాజ్‌ఘాట్‌ వద్ద ఉన్న గాంధీ సమాధికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని ఉంచి ఆయన కొద్దిసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు సైతం గాంధీ సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. బాపు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గాంధీ జయంతి మరింత ప్రత్యేకమని, ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటుందని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఖాదీ, చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలన ఆయన పిలుపునిచ్చారు. తద్వారా గాంధీకి ఘన నివాళులు అర్పించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments