Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫార్చూన్ శక్తిమంతుల జాబితా: నరేంద్ర మోడీ, కైలాశ్ సత్యార్థిలకు చోటు!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (19:26 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిలు ప్రపంచ శక్తిమంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫార్చూన్ మ్యాగజైన్-2015 సంవత్సరానికిగానూ 50 మందితో ఓ జాబితా విడుదల చేసింది. అందులో మోడీ, సత్యార్థి ఇద్దరూ ఉన్నారు. ఇందులో మోడీకి ఐదో స్థానం లభించగా, సత్యార్థికి 28వ స్థానం దక్కించుకున్నారు.
 
ఇదే జాబితాల్లో యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తొలిస్థానంలో నిలిచారు. భారత నేత (మోడీ) ఎన్నికల్లో ఇచ్చిన తన హామీలను అమలుచేయడం ప్రారంభించారని, ప్రపంచంలో భారత్‌ను అగ్రపథాన నిలిపేందుకు తనదైన కృషిచేస్తున్నట్లు ఫార్చూన్ పేర్కింది. ఇక దేశీయంగా, అంతర్జాతీయంగా కష్ట పరిస్థితులు ఎదుర్కొన్న అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండవసారి జాబితాలో చోటు దక్కించుకోలేక పోయినట్టు ఫార్చూన్ పేర్కొంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments