Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒకేసారి పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లు

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:19 IST)
దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం కూడా మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను తిరిగి పట్టాలెక్కించారు. 
 
ఈ రెండు రైళ్లు ముంబై - షోలాపూర్, ముంబై - షిర్డీ మార్గాల్లో ప్రారంభించారు. ముంబై - షోలాపూర్ వందే భారత్ ట్రైన్ తొమ్మిదోది కాగా, ముంబై - షిర్డీ వందే భారత్ రైలు పదో రైలు. ఈ మార్గాల్లో ప్రయాణికులకు మరింత కనెక్టివిటీ కోసం ఈ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు వెళ్లారు. 
 
అలాగే, ముంబై మరోల్‌లో అల్జామియా - తుస్ - సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌ను కూడా మోడీ ప్రారంభించారు. ఇది దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రధాన విద్యా సంస్థగా వెలుగొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments