Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రాక్షమాలతో మంత్రపఠనం చేస్తూ త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (13:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ‌్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్న ఆయన త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేశారు. బుధవారం ఉదయం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్న ప్రధాని మోడీ... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. 
 
అక్కడ అరైల్ ఘాట్ నుంచి బోటులో సంగం ఘాట్‌కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగిని అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments