Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ సీజన్ లో పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ల ధరలు

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (17:42 IST)
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచేసారు రైల్వే అధికారులు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ను ఏకంగా రూ.20 కు పెంచేసారు.

ఈ ధరలు  జనవరి 9(గురువారం) నుంచి జనవరి 20 వరకు అమలు కానున్నాయి. సంక్రాంతి సెలవుల రద్దీ కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర తాత్కాలికంగా పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

పండగ సీజన్ కావడం, రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం ఖాయమని ప్లాట్ ఫాంపై రద్దీని కొంతవరకూ నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments