Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ పర్వతాల్లో అదృశ్యమైన విమానం: 21మంది ప్రయాణీకులు ఏమయ్యారు?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (10:51 IST)
నేపాల్ పర్వతాల్లో బుధవారం ఉదయం బయలుదేరిన ఓ విమానం అదృశ్యమైంది. అదృశ్యమైన విమానంలో దాదాపు 21 మంది ప్రయాణికులు ఉన్నారు. నేపాల్‌లోని పొఖారా నుంచి ఉదయం 7.45 గంటలకు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలెట్లతో సంబంధాలు తెగిపోయాయని, ఆపై విమానం ఎటు వెళ్లిందన్న విషయం పసిగట్టలేకపోయాయని ఎయిర్‌ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
 
పొఖారా నుంచి ఉదయం 7:45కు బయలుదేరిన విమానం జామ్ సోమ్‌కు వెళ్లాల్సి ఉంది. గమ్యానికి చేరాల్సిన విమానం కనుమరుగవడంతో ప్రయాణికుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ పర్వతాలలో చిక్కుకుని ఈ విమానం కనిపించకుండా పోయి ఉండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సిబ్బంది విమానాల సహాయంతో సెర్చి చేయడం ప్రారంభించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments