Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్‌ను చెరోసగం పంచుకుంటున్న 2 రాష్ట్రాలు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (14:01 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ కలిగిన సంస్థ భారతీయ రైల్వే. ఈ సంస్థలో వింతలూ విశేషాలకు ఏమాత్రం కొదవలేదని చెప్పొచ్చు. కానీ అవి పెద్దగా బయటకు రావు. కానీ, సాక్షాత్ రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఓ వింతైన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అదేంటంటే.. ఓ రైల్వే స్టేషన్‌ను రెండు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. 
 
అలాంటి రైల్వే స్టేషన్ గుజరాత్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. ఈ విషయాన్ని మంత్రి పియూష్ గోయల్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ రైల్వే స్టేషన్ సగం గుజరాత్‌లో మరో సగం మహారాష్ట్ర భూభాగంలో వస్తుంది. దీంతో తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 
'దేశంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న ఓ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? సూరత్‌-భుసావల్ మార్గంలో నవాపూర్ రైల్వే స్టేషన్ ఇది. రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈ స్టేషన్ మధ్య నుంచి వెళ్తున్నాయి. 
 
కాబట్టి ఈ స్టేషన్ సగం గుజరాత్‌లోనూ, సగం మహారాష్ట్రలోనూ ఉంది' అని మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఇలాంటి స్టేషన్ ఇదొక్కటే కాదు.. 'భవానీ మండి' రైల్వే స్టేషన్ కూడా ఉది. ఈ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి విస్తరించి ఉందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments