పౌరులకు చేసే సహాయంపై తప్పుదారి పట్టించే నివేదికలపై Kooలో PIB ఫ్యాక్ట్ చెక్

Webdunia
మంగళవారం, 24 మే 2022 (16:11 IST)
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రతి పౌరునికి రూ.30, 638 అందజేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నదంటూ ఇటీవలి సందేశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సందేశాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ద్వారా పరిశోధించింది. వారు సందేశాన్ని 'నకిలీ' అని పిలిచారు, ఇటువంటి తప్పుదారి పట్టించే సమాచారం పట్ల జాగ్రత్త వహించమని పౌరులను హెచ్చరిస్తున్నారు.

 
ఆర్థిక మంత్రిత్వ శాఖ అటువంటి సహాయాన్ని ప్రకటించలేదని మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ 'కూ'పై PIB ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది. దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలవారీ భత్యం రూ.3500 ఇవ్వడంపై తాజాగా మరో క్లారిటీ వచ్చిన నేపథ్యంలో PIB ఫ్యాక్ట్ చెక్ నుండి ఈ స్పష్టత వచ్చింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ మెసేజ్ కూడా ఫేక్ అని ప్రకటించింది.

 
PIB ఫాక్ట్ చెక్ నుండి Kooపై రెగ్యులర్ క్లారిఫికేషన్‌లు నకిలీ వార్తలను విశ్వసించే, వాటి బారిన పడే అవకాశం ఉన్న వినియోగదారులకు భరోసా ఇవ్వడానికి సహాయపడుతున్నాయి.
Koo App

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments