Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి ఛార్జర్ వేసి నిద్రించిన చిన్నారులు.. సెల్ ఫోన్ పేలడంతో నలుగురు మృతి

సెల్వి
మంగళవారం, 26 మార్చి 2024 (20:29 IST)
Cell phone blast
ఛార్జర్‌లో ఫోన్ వుంచి నిద్రపోయిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మీరట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీ, మీరట్, మోదీ పురంకు చెందిన వ్యక్తి తన భార్య, నలుగురు పిల్లలతో నివసిస్తున్నాడు. 
 
గత శనివారం రాత్రి ఇంట్లో గేమ్స్ ఆడి సెల్ ఫోన్‌లో ఛార్జర్ తగ్గింది. ఆపై వాళ్లు ఛార్జర్ వేసి నిద్రించారు. అర్థరాత్రి సెల్ ఫోన్ ఛార్జర్‌లో ఏర్పడిన సర్క్యూట్ కారణంగా సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఏర్పడిన అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు చిక్కుకున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో నలుగురు చిన్నారులు చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments