Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో రెండేళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి.. కాపాడిన తల్లి

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (22:34 IST)
Dog Attacks
ఢిల్లీలోని విశ్వాస్ నగర్ ప్రాంతంలో రెండేళ్ల చిన్నారిపై శునకం దాడి చేసింది. పెంపుడు కుక్కగా గుర్తించిన ఆ కుక్క పిల్లవాడిపైకి దూసుకెళ్లింది. రెండేళ్ల బాలుడి కాలిని పట్టుకుంది. సిసిటివి కెమెరాలో ఈ షాకింగ్ సంఘటన రికార్డ్ అయ్యింది. 
 
కుక్కపై ఆగ్రహంతో కుక్క దాడి నుండి తన బిడ్డను రక్షించడానికి తల్లి విశ్వప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. పిల్లవాడి దగ్గరకు పరుగెడుతూ వెళ్లిన కుక్క ఆ చిన్నారిని నోటితో లాగుతున్నట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది. 
 
వెంటనే, స్థానికులు, బాలుడి తల్లి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బిడ్డపై ఆ శునకం పదేపదే దూకి దాడి చేసింది. అయినా స్థానికులు దానిని వదలక తరిమికొట్టారు. ఈ ఘటనలో తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments