Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగనెమలి ఆ పని చేయదు.. కన్నీళ్ల ద్వారానే గర్భం.. అందుకే అది జాతీయ పక్షి: మహేశ్ చంద్ర

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే వ్యాఖ్యలపై రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర వివరణ ఇచ్చారు. ఓవైపు దేశవ్యాప్తంగా గోమాంస నిషేధంపై నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (13:06 IST)
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే వ్యాఖ్యలపై రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర వివరణ ఇచ్చారు. ఓవైపు దేశవ్యాప్తంగా గోమాంస నిషేధంపై నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మహేశ్ చంద్ర సంచలన కామెంట్స్ చేశారు. నేపాల్ ఇప్పటికే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిందని గుర్తు చేశారు. కాబట్టి భారత్ కూడా ఆత్మపరిశీల చేసుకుని ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించారు. 
 
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్‌కు లౌకిక వాదంతో సంబంధంతో లేదన్నారు. ఈ సందర్భంగా ఆవును జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించాలనేందుకు ఓ ఉదాహరణ కూడా ఇచ్చారు. నెమళ్లు బ్రహ్మచారులు కావడం ద్వారానే వాటిని జాతీయపక్షిగా ప్రకటించారని విస్తుపోయే వ్యాఖ్యలు చేశారు. అవి శృంగారంలో పాల్గొనవని మహేష్ చంద్ర అన్నారు.
 
మగనెమలి బ్రహ్మచారిగానే ఉండిపోతుందని ఆడ నెమలితో అసలు శృంగారంలో పాల్గొనదని.. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారానే ఆడ నెమలి గర్భం దాలుస్తుందని, అందుకే శ్రీకృష్ణుడి లాంటి వాడు నెమలి పించాన్ని తలపై ధరించాడని మహేశ్ చంద్ర వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments