నెమలిని మింగేసిన కొండచిలువ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:49 IST)
కొండచిలువలు ఆహారాన్ని సులభంగా మింగేస్తాయి. తాజాగా హర్యానాలో ఓ కొండ చిలువ నెమలిని మింగేసింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని యమునానగర్ జిల్లాలో 15అడుగుల కొండచిలువ.. నెమలిని ఆహారంలో తీసుకుని మింగేసింది. 
 
ఝాండా గ్రామస్థులు అటవీ ప్రాంతంలో కొండచిలువను మింగేయడం చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇంకా ఈ విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు తెలియజేశారు. వాళ్లు వచ్చే సమయానికి కొండచిలువ నెమలిని పూర్తిగా మింగేసి.. అడవిలోకి పారిపోయింది.
 
దాని పొడవు 15అడుగులు ఉన్నట్లు గుర్తించగలిగారు. అలాహే గుజరాత్‌ లోని వడోదరా జిల్లాలో తొమ్మిది అడుగుల పాము పిల్లిని మింగేసింది. గతేడాది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ మొసలిని మింగి ఆకలి తీర్చుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

తర్వాతి కథనం
Show comments