Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా పవార్?

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (05:46 IST)
జాతీయ రాజకీయాల్లో సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును రాష్ట్రపతి పదవికి అన్ని పార్టీలు పరిశీలించాలన్నారు శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్.

2022లో రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పేరును ప్రతిపాదించాలని పిలుపునిచ్చారు రౌత్. రాష్ట్రపతి పదవి కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు పరిశీలించాలని కోరారు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్.

2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగేనాటికి ఆ పదవిని ఎవరు చేపట్టాలో నిర్ణయించేంత సంఖ్యాబలం తమకు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు రౌత్.
 
ఉద్ధవ్ థాకరేతో అశోక్ గెహ్లాట్ సమావేశం 
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశం అయ్యారు. ముంబైలోని థాకరే నివాసం మాతోశ్రీలో ఈ సమావేశం జరిగింది. మర్యాదపూర్వకంగానే థాకరేని కలిసినట్టు గెహ్లాట్ వెల్లడించారు.

‘‘మా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏమేం చేయగలమన్న దానిపై చర్చించాం. ఏయే విధానాలను రూపొందించాలన్న దానిపై సమాలోచనలు జరిపాం’’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పూర్తికాలం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇద్దరు సీఎంలతో పాటు థాకరే కుమారుడు ఆదిత్య థాకరే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments