Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీ నడిచిన నేల.. ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదు.. పవన్ కల్యాణ్ (video)

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (15:12 IST)
Pawan Kalyan
ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన నేలపై తాము ఎవరికీ భయపడేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సినిమాల్లో పోరాటం చేయడం.. గొడవ పెట్టడం చాలీ ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం, నిలబడటం చాలా కష్టమని తెలిపారు. హిందువులంతా ఏకమైతే.. హైదరాబాద్ నుంచి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూ ఓవైసీ సోదరులను ఉద్దేశించి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 
 
ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదని మజ్లిస్ పార్టీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా వుందన్నారు.  శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించేందుకు ఆవిర్భవించాయన్నారు. బాలా సాహెబ్ కలలు కన్న అయోధ్య రామమందిరాన్ని నిర్మించి చూపించిన వ్యక్తి ప్రధాన మంత్రి మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments