Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

సెల్వి
బుధవారం, 27 నవంబరు 2024 (16:06 IST)
Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని ప్రధాని కార్యాలయంలో ప్రధానితో భేటీ అయ్యారు. 
 
జలజీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితి పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు.
 
అంతకుముందు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను పవన్ కలిశారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులతో భేటీ కావడం ఇదే తొలిసారి. 
Modi_Pawan
 
పార్లమెంట్ సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ప్రధానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments