Webdunia - Bharat's app for daily news and videos

Install App

పఠాన్ కోట్ దాడి: 101 పేజీల ఛార్జీషీట్ విడుదల.. అజర్‌తో రవూఫ్‌లే నిందుతులు

భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కుట్రపన్నింది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజరేనని 101 పేజీల చార్జిషీటులో పేర్కొంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న పనిచేస్తున్న జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (12:17 IST)
భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కుట్రపన్నింది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజరేనని 101 పేజీల చార్జిషీటులో పేర్కొంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న  పనిచేస్తున్న జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రవూఫ్ ఆస్ఘర్‌లను ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది. పఠాన్‌కోట్ దాడి అనంతరం... ఈ దాడికి బాధ్యత తమదేనని పేర్కొంటూ రవూఫ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. 
 
ఈ ఏడాది జనవరి ప్రారంభంలో జరిగిన పఠాన్‌కోట్ దాడిలో తన సోదరుడు మసూద్ పాత్రకూడా ఉన్నట్టు రవూఫ్ అందులో వ్యాఖ్యానించాడు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి జరిగిన సరిగ్గా 12 నెలలకు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటుతో పాటు ఈ వీడియో సందేశాన్ని కూడా ఎన్ఐఏ తన చార్జిషీట్‌కి జోడించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు తీవ్రవాదులకు సంబంధించిన పలు ఆధారాలను కూడా నమోదు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments