Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్‌లో ఎవరెవరు ప్రయాణించారంటే...

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (15:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కున్నూరులో ఇండియన్ ఆర్మీకి చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. అయితే ఈ హెలికాఫ్టరులో ప్రయాణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పరిస్థితిపై స్పష్టత లేదు. 
 
మరోవైపు, కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటరుకు ఈ హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే అంటే బుధవారం మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో జరిగింది. ఈ హెలికాప్టరులో ప్రయాణించిన 14 మంది వివరాలు వెల్లడయ్యాయి. 
 
వీరిలో బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్.లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, గుర్ సేవక్ సింగ్, జితేందర్  సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి. సాయితేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు. మరికొందరి పేర్లు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments