Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉద్యమంలో పాల్గొంటా : నౌదీప్‌ కౌర్‌

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:04 IST)
బెయిల్‌పై విడుదలైన కార్మిక హక్కుల ఉద్యమ కారిణి నౌదీప్‌ కౌర్‌ సింఘు సరిహద్దును సందర్శించి రైతుల ఉద్యమంలో పాల్గొంటానని అన్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తరువాత ఏం చేయాలో తన కుటుంబసభ్యులతో చర్చిస్తానని అన్నారు.

కచ్చితంగా సింఘు సరిహద్దుకు వెళతానని, రైతుల ఉద్యమంలో పాల్గొంటానని అఆన్నారు. గతంలో కూడా చట్టవిరుద్ధంగా ఎటువంటి చర్యలకు పాల్పడలేదని.. ఎల్లప్పుడు ప్రజల హక్కుల కోసం పోరాడతానని అన్నారు. తనతో పాటు అరెస్టైయిన మరో దళిత కార్యకర్త శివకుమార్‌ గురించి కూడా మీడియాకు వివరించారు.

శివకుమార్‌ పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. జనవరి 12న ఆయన అక్కడ లేరని, అయినప్పటికీ చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేసి దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చినప్పటికీ.. ఆస్పత్రికి తరలించలేదని అన్నారు. కాగా, ఢిల్లీ శివారు ప్రాంతంలోని ఒక కర్మాగారం వెలుపల కార్మికుల తరపున నిరసన వ్యక్తం చేస్తున్న నౌదీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments