Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉద్యమంలో పాల్గొంటా : నౌదీప్‌ కౌర్‌

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:04 IST)
బెయిల్‌పై విడుదలైన కార్మిక హక్కుల ఉద్యమ కారిణి నౌదీప్‌ కౌర్‌ సింఘు సరిహద్దును సందర్శించి రైతుల ఉద్యమంలో పాల్గొంటానని అన్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తరువాత ఏం చేయాలో తన కుటుంబసభ్యులతో చర్చిస్తానని అన్నారు.

కచ్చితంగా సింఘు సరిహద్దుకు వెళతానని, రైతుల ఉద్యమంలో పాల్గొంటానని అఆన్నారు. గతంలో కూడా చట్టవిరుద్ధంగా ఎటువంటి చర్యలకు పాల్పడలేదని.. ఎల్లప్పుడు ప్రజల హక్కుల కోసం పోరాడతానని అన్నారు. తనతో పాటు అరెస్టైయిన మరో దళిత కార్యకర్త శివకుమార్‌ గురించి కూడా మీడియాకు వివరించారు.

శివకుమార్‌ పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. జనవరి 12న ఆయన అక్కడ లేరని, అయినప్పటికీ చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేసి దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చినప్పటికీ.. ఆస్పత్రికి తరలించలేదని అన్నారు. కాగా, ఢిల్లీ శివారు ప్రాంతంలోని ఒక కర్మాగారం వెలుపల కార్మికుల తరపున నిరసన వ్యక్తం చేస్తున్న నౌదీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments