Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉద్యమంలో పాల్గొంటా : నౌదీప్‌ కౌర్‌

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:04 IST)
బెయిల్‌పై విడుదలైన కార్మిక హక్కుల ఉద్యమ కారిణి నౌదీప్‌ కౌర్‌ సింఘు సరిహద్దును సందర్శించి రైతుల ఉద్యమంలో పాల్గొంటానని అన్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తరువాత ఏం చేయాలో తన కుటుంబసభ్యులతో చర్చిస్తానని అన్నారు.

కచ్చితంగా సింఘు సరిహద్దుకు వెళతానని, రైతుల ఉద్యమంలో పాల్గొంటానని అఆన్నారు. గతంలో కూడా చట్టవిరుద్ధంగా ఎటువంటి చర్యలకు పాల్పడలేదని.. ఎల్లప్పుడు ప్రజల హక్కుల కోసం పోరాడతానని అన్నారు. తనతో పాటు అరెస్టైయిన మరో దళిత కార్యకర్త శివకుమార్‌ గురించి కూడా మీడియాకు వివరించారు.

శివకుమార్‌ పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. జనవరి 12న ఆయన అక్కడ లేరని, అయినప్పటికీ చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేసి దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చినప్పటికీ.. ఆస్పత్రికి తరలించలేదని అన్నారు. కాగా, ఢిల్లీ శివారు ప్రాంతంలోని ఒక కర్మాగారం వెలుపల కార్మికుల తరపున నిరసన వ్యక్తం చేస్తున్న నౌదీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments