Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు వందశాతం పెంపు.. పార్లమెంటరీ కమిటీ సిఫారసు

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:08 IST)
ప్రస్తుతం దేశంలో సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న జీతభత్యాలను వందశాతం పెంచుతూ రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. అలాగే, మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛన్లను కూడా దాదాపు 75 శాతం పెంచాలని సూచించింది.
 
ఎంపీలకు చివరిసారిగా 2010లో వేతనసవరణ జరిగింది. కేబినెట్‌ కార్యదర్శి కంటే ఎంపీల స్థాయి ఎక్కువ కాబట్టి వారికి కల్పించే సదుపాయాలు కూడా అందుకుతగ్గట్లుగానే ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఈ కమిటీ సుమారు 60 ప్రతిపాదనలు చేసింది. మరికొన్ని సిఫారసులను ఈ నెల 13వ తేదీన జరిగే సమావేశంలో ఖరారు చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

Show comments