Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీ దేవ్‌రా మృతికి సంతాపం.. రేపటికి పార్లమెంట్ వాయిదా!!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (11:51 IST)
అనారోగ్యం కారణంగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవ్‌ర మృతికి పార్లమెంట్ సంతాపం వ్యక్తం చేసి, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. 
 
సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. 
 
అనంతరం అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మురళీదేవరాకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం పార్లమెంట్ మంగళవారానికి వాయిదా పడింది. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments