Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో షాకింగ్ ఘటన.. ఉప్పులో యువకులు మృతదేహాలు

Parents
Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (22:37 IST)
కర్ణాటకలోని హవేరి జిల్లా గలపూజి గ్రామంలో ఆదివారం (డిసెంబర్ 24) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు గ్రామ బాలురు హేమంత్ (12), నాగరాజ్ (11) సరస్సులో ఈతకు వెళ్లారు. ఇంతలో ఈత కొడుతూ సరస్సులో మునిగి చనిపోయారు. అయితే నీటిలో నుంచి మృతదేహాలను బయటకు తీయడంతో తల్లిదండ్రులు పిల్లలకు అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. 
 
మృత దేహాలను ఉప్పుతో కప్పి ఉంచితే మళ్లీ బతికుతారని తల్లిదండ్రులు నమ్మారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తిని ఐదు గంటల పాటు ఉప్పుతో కప్పి ఉంచితే తిరిగి బ్రతికించవచ్చని ఈ వీడియోలో తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments