Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో షాకింగ్ ఘటన.. ఉప్పులో యువకులు మృతదేహాలు

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (22:37 IST)
కర్ణాటకలోని హవేరి జిల్లా గలపూజి గ్రామంలో ఆదివారం (డిసెంబర్ 24) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు గ్రామ బాలురు హేమంత్ (12), నాగరాజ్ (11) సరస్సులో ఈతకు వెళ్లారు. ఇంతలో ఈత కొడుతూ సరస్సులో మునిగి చనిపోయారు. అయితే నీటిలో నుంచి మృతదేహాలను బయటకు తీయడంతో తల్లిదండ్రులు పిల్లలకు అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. 
 
మృత దేహాలను ఉప్పుతో కప్పి ఉంచితే మళ్లీ బతికుతారని తల్లిదండ్రులు నమ్మారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తిని ఐదు గంటల పాటు ఉప్పుతో కప్పి ఉంచితే తిరిగి బ్రతికించవచ్చని ఈ వీడియోలో తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments