Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో షాకింగ్ ఘటన.. ఉప్పులో యువకులు మృతదేహాలు

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (22:37 IST)
కర్ణాటకలోని హవేరి జిల్లా గలపూజి గ్రామంలో ఆదివారం (డిసెంబర్ 24) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు గ్రామ బాలురు హేమంత్ (12), నాగరాజ్ (11) సరస్సులో ఈతకు వెళ్లారు. ఇంతలో ఈత కొడుతూ సరస్సులో మునిగి చనిపోయారు. అయితే నీటిలో నుంచి మృతదేహాలను బయటకు తీయడంతో తల్లిదండ్రులు పిల్లలకు అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. 
 
మృత దేహాలను ఉప్పుతో కప్పి ఉంచితే మళ్లీ బతికుతారని తల్లిదండ్రులు నమ్మారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తిని ఐదు గంటల పాటు ఉప్పుతో కప్పి ఉంచితే తిరిగి బ్రతికించవచ్చని ఈ వీడియోలో తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments