పేపర్స్ లీక్ - టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (18:58 IST)
ఉదయ్‌పూర్‌లోని టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దయ్యాయి. టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. టీచర్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2022 కోసం రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల షెడ్యూల్ జారీ చేసింది. 
 
ఈ క్రమంలో శనివారం జరగాల్సిన జీకే పరీక్ష పేపర్ లీకైంది. ఈ పరీక్షలు రాసేందుకు జలోర్ నుంచి 50మంది అభ్యర్థులు బస్సులో శుక్రవారం అర్థరాత్రి బస్సులో ప్రయాణించారు. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి చేసిన జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు గ్యాంగ్ లీడర్, అతని అనుచరులతో పాటు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments