Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నీర్ సెల్వంకు స్టాలిన్ ఘాటు లేఖ! అంతా నాశనమైపోయింది..!

Webdunia
సోమవారం, 4 మే 2015 (12:55 IST)
తమిళనాడు డమ్మీ సీఎం.. జయ కీలుబొమ్మ పన్నీర్ సెల్వంకు డీఎంకే కీలక నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఘాటు లేఖ రాశారు. తమ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులంతా దోపిడీ దొంగలుగా మారారని ఆరోపించారు. మంత్రుల వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురవుతున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
 
ప్రజల కోసం ప్రార్థనలు చేయాల్సిన తమరు... అవినీతి కేసులో శిక్ష పడ్డ జయ కోసం ప్రార్థనలు చేస్తున్నారని పన్నీర్‌పై ఫైర్ అయ్యారు. గతంలో తమిళనాడుకు పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వచ్చేవని... ఏఐఏడీఎంకే హయాంలో కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడమే కాకుండా, ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం తమిళనాడు ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉందని అన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments