Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎంగా పన్నీరే ఉండాలి... ఆన్‌లైన్ సర్వేలో నెటిజన్ల ఫుల్ సపోర్టు

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట తీర్పునిచ్చారు. తిరు ఓ.పన్నీర్ సెల్వం అట్ సీఎంవో తమిళనాడు పీపుల్స్ సర్వే పేరుతో ట్విట్టర్ ఖాతాలో దీన్ని నిర్వహించారు. ఈ ట

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:54 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట తీర్పునిచ్చారు. తిరు ఓ.పన్నీర్ సెల్వం అట్ సీఎంవో తమిళనాడు పీపుల్స్ సర్వే పేరుతో ట్విట్టర్ ఖాతాలో దీన్ని నిర్వహించారు. ఈ ట్విట్టర్ ఖాతాను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తోంది. 
 
ఇందులో "త‌మిళ‌నాడుకు నాయ‌క‌త్వం వహించేందుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌విలో కొన‌సాగాలా?" అంటూ ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు భారీగా స్పందించారు. ఏకంగా 95 శాతం పన్నీర్ సెల్వంకు ఓటు వేశారు. కేవలం 5 శాతం మంది మాత్రమే పన్నీర్ సెల్వం సీఎంగా ఉండరాదని తీర్పునిచ్చారు. కాగా, ఈ సర్వేలో సుమారు 50 వేల మంది పాల్గొన్నారు. 
 
అన్న ప్రశ్నపై 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు. ‘సీఎంవో తమిళనాడు’ పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్‌సెల్వం ట్విటర్‌ ఖాతా వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 52వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments