Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే.. రెండు పాములు కనిపించాయ్.. పరుగులు తీసిన వైద్యులు..

ఓ ప్రభుత్వాసుపత్రిలో పాములు రోగులను పరుగులు తీసేలా చేశాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. అక్కడికి వచ్చిన పేషెంట్లను పాములు పలకరించాయి. దీంతో రోగులు వైద్యం వద్దు ఏమీ వద్దు.. ప్రాణాలతో బయటపడితే చాలునని

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (09:44 IST)
ఓ ప్రభుత్వాసుపత్రిలో పాములు రోగులను పరుగులు తీసేలా చేశాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. అక్కడికి వచ్చిన పేషెంట్లను పాములు పలకరించాయి. దీంతో రోగులు వైద్యం వద్దు ఏమీ వద్దు.. ప్రాణాలతో బయటపడితే చాలునని పరుగులు తీశారు. ఈ ఘటన గుర్గామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రి కారిడార్ లోనే ఒక దాని వెంట మరొక పాము సంచరించడంతో రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 
 
రెండు అడుగుల పొడవున్న పాములు పదిగంటలకు రావడం చూసి భీతిల్లిన రోగులు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులకు సమాచారం అందించారు. అంతే పాములు పట్టేవారు వచ్చి ఓ పామును పట్టుకున్నారు. మరో పామును కొందరు సందర్శకులు కొట్టి చంపేశారు. తాను ఐదేళ్ల కుమారుడిని తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే పాము కనిపించడంతో భయపడ్డానని మరో రోగి ప్రభా తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments