Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరంతో వచ్చిన బాలికపై పాకిస్థాన్ డాక్టర్ లైంగిక దాడి.. అహ్మదాబాద్‌లో...

జ్వరంతో బాధపడుతూ వచ్చిన బాలికపై పాకిస్థాన్ వైద్యుడొకరు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ దారుణం అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (10:31 IST)
జ్వరంతో బాధపడుతూ వచ్చిన బాలికపై పాకిస్థాన్ వైద్యుడొకరు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ దారుణం అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ జైరామ్ లడ్హానీ వీసా గడువు పొడిగించుకుని గత నాలుగేళ్లుగా గుజరాత్‌ని అహ్మదాబాద్‌లోని సర్దార్ నగ‌ర్‌‌లో నివాసముంటున్నాడు. 
 
అయితే, ఈయన వద్దకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ 16 యేళ్ళ బాలిక వచ్చింది. ఆ బాలికను పరీక్షించిన జైరామ్... కొన్ని మందులు ఇచ్చి... సాయంత్రం మరోసారి వైద్యపరీక్షలకు రావాలని యువతికి సూచించాడు. దీంతో ఆ సాయంత్రం మరోసారి వెళ్లిన ఆ యువతిపై లైంగికదాడికి జైరామ్ లడ్హానీ ప్రయత్నించాడు. 
 
అతని నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో గతంలో చాలా మంది యువతులపై అత్యాచారయత్నం చేసినట్టు తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత డాక్టర్‌ను అరెస్టు చేస్తామని తెలిపారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం