Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రక్షణ అధికారులుగా నటిస్తూ సమాచార సేకరణ.. ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తే?

సెల్వి
సోమవారం, 12 మే 2025 (16:29 IST)
పాకిస్తాన్ నిఘా సంస్థలు (PIO) భారత రక్షణ అధికారులుగా నటిస్తూ, భారత జర్నలిస్టులు, పౌరులను సంప్రదించి, కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం కోరుతున్నట్లు సమాచారం. భారత అధికారులు హెచ్చరిక జారీ చేసింది. 7340921702 అనే భారతీయ నెంబర్ నుండి వస్తున్న అటువంటి కాల్స్‌కు స్పందించవద్దని పౌరులను హెచ్చరించారు.
 
ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు, ప్రస్తుత పరిస్థితిపై సమాచారం పొందడానికి జర్నలిస్టులు, పౌరులకు కాల్ చేయడానికి పాకిస్తాన్ నిఘా సంస్థలు (PIO) భారత రక్షణ అధికారులుగా నటిస్తూ భారతీయ వాట్సాప్ నంబర్: 7340921702ను ఉపయోగిస్తున్నాయి. దయచేసి అలాంటి ప్రయత్నాలకు పాల్పడకండని భారత అధికారులు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
 
ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. "ఈ సున్నితమైన సమయాల్లో, వాట్సాప్‌లో చాలా తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని ప్రామాణిక సమాచారం కోసం మా వాట్సాప్ ఛానెల్‌ను అనుసరించండి." అంటూ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments