Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మ విభూషణ్ రావడం ఇషా వాలంటీర్లకు లభించిన గుర్తింపు : జగ్గీ వాసుదేవ్

కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డు 7 మిలియన్‌ల మంది మంది ఇషా కార్యకర్తలకు లభించిన గుర్తింపు అని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వ్యాఖ్యానించారు. 68వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (17:02 IST)
కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డు 7 మిలియన్‌ల మంది మంది ఇషా కార్యకర్తలకు లభించిన గుర్తింపు అని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వ్యాఖ్యానించారు. 68వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఇషా కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ముఖ్యంగా తమిళ ప్రజలు ఇందుకోసం ఎక్కువ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. 'మా వాలంటీర్లను గుర్తించి అవార్డు ప్రకటించిన ప్రభుత్వానికి శుభాభినందనలు. ప్రజలకోసం వారు నిబద్ధత, నిస్వార్థంతో పనిచేస్తున్నారు' అని జగ్గీవాసుదేవ్‌ తెలిపారు. ఈ అవార్డు లభించినందుకు అందరికీ తాను హృదయపూర్వక వందనం చేస్తున్నానని, ఇది ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments