Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌దే గెలుపు: ఫస్ట్ పోస్ట్ స్టోరీ

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (11:37 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఫస్ట్ పోస్ట్ వెబ్ సైట్ తెలిపింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఊహిస్తూ ‘‘పాంచ్ సాల్ కేజ్రీవాల్: ఆమ్ ఆద్మీ పార్టీ మే బీ హెడెడ్ ఫర్ ఏ ల్యాండ్ స్లైడ్ విన్’’ పేరిట ఆ వెబ్ సైట్ ఈ కథనాన్ని రాసింది.
 
ఈ కథనంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించి.. తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారని ‘ఫస్ట్ పోస్ట్’ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
ఈ వెబ్ సైట్ భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేతృత్వంలో నడుస్తోంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులతో పాటు పారిశ్రామిక వర్గాల్లో కీలక చర్చగా మారింది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments