Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జీయా కేసుతో లింక్.. చిదంబరం ఇంటిపై సీబీఐ రైడ్

షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

Webdunia
మంగళవారం, 16 మే 2017 (11:41 IST)
షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై కేంద్ర మాజీ ఆర్థిక, హోం మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇంటితో పాటు 14 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.

కార్తీ చిదంబరం సంస్థ 2008లో లంచాలు తీసుకుని ఐఎన్ఎక్స్ మీడియాకు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించినట్లు సీబీఐ వర్గాలు గుర్తించాయి. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఎక్చేంజ్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) నుంచి రూ.4కోట్ల నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. 
 
అయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇప్పించేందుకు కార్తీ చిదంబరం సంస్థ రూ.10 లక్షలు లంచం తీసుకుందని.. ఆపై ఐఎన్ఎక్స్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ.305కోట్లను సమీకరించిందని సీబీఐ వర్గాల సమాచారం. ఈ ఒప్పందాలు కుదిరిన సమయంలో మాజీ ప్రధాన మంత్రి  మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారని.. ఈ స్కామ్‌లో పీసీ పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని సీబీఐ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments