Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 9,851 కరోనా కేసులు

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (10:25 IST)
భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో అత్యధికంగా 9,851 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 
 
ఒకే రోజు 273 మంది ప్రాణాలు వదలడం ఆందోళన కలిగిస్తోంది.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,26,770కు చేరగా.. మృతుల సంఖ్య 6,348కు పెరిగింది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనాబారినపడి 1,10,960 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. ఇక, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,09,461 మంది డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments