Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
కరోనా
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం
Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (10:58 IST)
కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది.
♦ 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండుతున్న వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ సవరణ నోటిఫికేషన్ను జారీ చేసింది.
♦ గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించనున్నారు.
♦ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కె.విజయానంద్ ప్రకటన విడుదల చేశారు.
♦అక్టోబరు 31వ తేదీ వరకూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.
♦ 2021 నవంబర్ 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
♦నవంబరు 30వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వుల్లో తెలిపారు.
♦నవంబర్ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
♦డిసెంబర్ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తామని సీఈవో పేర్కొన్నారు.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
విజయవాడలో భారీగా నమోదవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
నారా లోకేష్ పైన క్రిమినల్ కేసు నమోదు....
కరోనా వైరస్ పైన వ్యాఖ్యలు: చంద్రబాబు పైన కర్నూల్లో క్రిమినల్ కేసు నమోదు
దేశంలో 55 శాతం కరోనా కేసులు కేరళలోనే..!
ఢిల్లీలో రూ.53 కోట్ల విలువ చేసే హెరాయిన్ స్వాధీనం
అన్నీ చూడండి
టాలీవుడ్ లేటెస్ట్
హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్ను కలిశాడు.. (వీడియో)
నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్
15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్
ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్
రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!
అన్నీ చూడండి
ఆరోగ్యం ఇంకా...
జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు
బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?
పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?
పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?
తర్వాతి కథనం
అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా హైదరాబాద్ విమానాశ్రయం
Show comments