Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఆపరేషన్ ముక్తి... వేశ్యగృహం నుంచి పలువురికి విముక్తి.. ఆంధ్ర యువతికి కూడా

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (20:25 IST)
పలువురు యువతులను విడిపించడానికి ఢిల్లీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ దీన గాథ వెలుగుచూసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌ పక్కనే ఉన్న గౌతమబుద్ధ రోడ్‌లోని రెడ్‌లైట్‌ ఏరియాపై శుక్రవారం ఉదయం పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం కూపంలో చిక్కుకున్న పలువురు మహిళలకు విముక్తి కలిగించారు. 
 
వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ కూడా ఉంది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని తనను నమ్మబలికి ఇక్కడ అమ్మేసి వెళ్లిపోయారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. తనను ఇంటికి పంపించాలని ఓ మీడియా చానెల్‌కు చెప్పుకుని కన్నీరు మున్నీరు అయింది. దీంతో ఆ మహిళను స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు ఏపీ పోలీసులను సంప్రదించారు.

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments