Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నుంచి బీజేపీ దొంగలించలేనిది లోగో ఒక్కటే: ఆనంద్ శర్మ

Webdunia
బుధవారం, 27 మే 2015 (19:25 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన పాలనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సున్నా మార్కులు వేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించడంలో వేగం పెంచారు. ఈ క్రమంలో సీనియర్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ... బీజేపీ నాయకత్వంలోని సర్కారు తమ హయాంలోని అన్ని పథకాలను కాపీ కొట్టిందని విమర్శించారు. 
 
తమ నుంచి దొంగిలించలేనిది ఏదైనా ఉందంటే అది తమ పార్టీ లోగోయేనని ఆనంద్ శర్మ సెటైర్ వేశారు. యూపీఏ పథకాలకు పేర్లు మార్చి తమవేనని చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రధాని మోడీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, పారదర్శకంగా పనిచేయాలన్నారు. ఆనంద్ శర్మ కూడా మోడీ ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కారంటూ ఎద్దేవా చేశారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments