Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం ఉపయోగిస్తున్నాం : రాందేవ్ బాబా వెల్లడి

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుం

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (11:22 IST)
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుండగా, అందులే కేవలం 8 ఉత్పత్తుల్లో మాత్రమే గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలిపామని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లిమ్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారని కాని కేవలం ఐదు రకాల మందుల్లోనే గోమూత్రం కలిపామని ఆయన వివరించారు. 
 
పైగా, గోమూత్రం కలిపిన విషయం మందుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనివుందని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశం లేదన్నారు. కేన్సర్ నివారణ కోసం పంచగోయ మందులో గోమూత్రం కలిపామని బాబా రాందేవ్ అంగీకరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments