Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం ఉపయోగిస్తున్నాం : రాందేవ్ బాబా వెల్లడి

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుం

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (11:22 IST)
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుండగా, అందులే కేవలం 8 ఉత్పత్తుల్లో మాత్రమే గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలిపామని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లిమ్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారని కాని కేవలం ఐదు రకాల మందుల్లోనే గోమూత్రం కలిపామని ఆయన వివరించారు. 
 
పైగా, గోమూత్రం కలిపిన విషయం మందుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనివుందని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశం లేదన్నారు. కేన్సర్ నివారణ కోసం పంచగోయ మందులో గోమూత్రం కలిపామని బాబా రాందేవ్ అంగీకరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments