Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ప్రతి అర్థగంటకో అత్యాచారం!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (11:50 IST)
మహిళలపై జరుగుతున్న అత్యాచారాల అడ్డుకట్టకు అనేక కఠిన చట్టాలు అమలవుతున్నాయి. అయినప్పటికీ.. దేశంలో ఈ నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (సీహెచ్ఆర్ఐ) సంస్థ 2001 నుంచి 2013 వరకు నిర్వహించిన అధ్యయనం తాలూకు నివేదిక పరిశీలిస్తే భారత్‌లో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. 
 
దేశంలో ప్రతి అర్థగంటకు ఒక అత్యాచారం జరుగుతున్నట్టు సీహెచ్ఆర్ఐ వెల్లడించింది. ఈ పదమూడేళ్ళ కాలంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 2,72,844 అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయని సీహెచ్ఆర్ఐ నివేదిక చెబుతోంది. 2001లో 6,075 రేపులు జరగ్గా... 2013లో 33,077 అత్యాచారాలు జరగడం నివ్వెరపరుస్తోంది. 

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments