Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్లిలా వుండే తక్షక్ పామును స్మగ్లింగ్ చేసి.. విషంతో..?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (12:25 IST)
అరుదైన పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని పోలీసులు తెలిపారు. ఈ పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఇషా షేక్ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలున్నాయి. 
 
ఈ క్రమంలోనే తక్షక్ పామును వారికి అమ్మేందుకు రూ.9కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. 
 
అతని బ్యాగులో తక్షక్ పామును పోలీసులు గుర్తించారు. ఈ పాము అత్యంత విషపూరితమైనదని.. చూసేందుకు బల్లిలా వుండే ఈ తక్షక్ పాములను సేకరించి ఆ విషాన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ఇవి భారీ ధర పలుకుతాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments