Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ఘోరం.. స్కూల్ బస్సుకు బ్రేకుల్ ఫెయిల్..

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (08:58 IST)
హర్యానా రాష్ట్రంలోని హిసార్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 40 మందికిపై పాఠశాల విద్యార్థులతో వెళుతున్న ఓ స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, ముందు వెళుతున్న అనేక వాహనాలను ఢీకొట్టింది. చివరకు ఓ భారీ ట్రక్కును ఢీకొట్టి నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో 9వ జాతీయ రహదారిపై ఈ వ్యాను వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనాన్ని డ్రైవర్ నియంత్రించలేక పోయాడు. ఫలితంగా అనేక వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ ద్విచక్రవాహనదారుడి పరిస్థితి విషమంగా ఉంది. 
 
స్కూలు బస్సు, ఈ కారును కూడా ఢీకొట్టింది. దీంతో ఆ కారు వెళ్లి ఓ భారీ ట్రక్కును ఢీకొట్టింది. అయితే, ట్రక్కు అప్పటికే నెమ్మదిగా వెళుతుండగా కారులోని ఇద్దరు మహిళలు సులువుగా బయటకు రాగలిగారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో పాఠశాల చిన్నారులకు ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments