Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి చిన్న విషయానికి పాకిస్థాన్‌ను నిందించవద్దు : ఒమర్ అబ్దుల్లా

కాశ్మీర్ లోయలో జరిగే ప్రతి చిన్న విషయానికి పాకిస్థాన్‌ను నిందించవద్దని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. లోయలో పరిస్థితిని చర్చించేందుకు ఆయన నేతృత్వంలో విపక్ష పార్ట

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (09:27 IST)
కాశ్మీర్ లోయలో జరిగే ప్రతి చిన్న విషయానికి పాకిస్థాన్‌ను నిందించవద్దని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. లోయలో పరిస్థితిని చర్చించేందుకు ఆయన నేతృత్వంలో విపక్ష పార్టీలు బుధవారం భేటీ అయ్యాయి.
 
ఇందులో ఆయన మాట్లాడుతూ కాశ్మీర్‌ లోయలో జరిగే ప్రతి విపరిణామానికి పాకిస్థాన్‌ను నిందించడం సరైన విధానం కాదన్నారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే భాగస్వామ్య పక్షాలతో చర్చలు ఒక్కటే మార్గమన్నారు.
 
బలూచిస్థాన్‌ అంశాన్ని ప్రస్తావించే ముందు కాశ్మీరీల ఆందోళననూ పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉందన్నారు. కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున భద్రతాదళాలను వినియోగించడంపై సుప్రీం రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ కోరాలని, వాస్తవ పరిస్థితిని వివరించేందుకు త్వరలో రాష్ట్రపతిని కలుస్తున్నట్టు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments