Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో అభ్యంతరకర ఫోటో ప్లస్ మెసేజ్.. సస్పెండ్ అయిన విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్

ఉత్తరప్రదేశ్ మహిళలపై అఘాయిత్యాలకు నిలయంగా మారింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలపై దురాగతాలు చోటుచేసుకుంటున్నాయని సర్వేలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో వాట్సప్‌లో అభ్యంతరకమైన మెసేజ్ చేసిన ఓ అధికారిని విధుల

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (16:41 IST)
ఉత్తరప్రదేశ్ మహిళలపై అఘాయిత్యాలకు నిలయంగా మారింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలపై దురాగతాలు చోటుచేసుకుంటున్నాయని సర్వేలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో వాట్సప్‌లో అభ్యంతరకమైన మెసేజ్ చేసిన ఓ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసరుగా విధులు నిర్వర్తించిన సతీష్ కుమార్ ఓ మహిళా అధికారినికి అసభ్యకరమైన మెసేజ్ చేశాడు. అదికూడా.. డిపార్ట్ మెంట్ అధికారులంతా పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్‌లో
 
అంతటితో ఆగకుండా ఓ మహిళా అధికారిని ఉద్దేశిస్తూ సతీష్ అభ్యంతరకరమైన ఫోటోను పంపడమే కాకుండా మెసేజ్ కూడా పెట్టాడు. దీంతో బాధిత మహిళా అధికారి డిస్టిక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (డీడీఓ)కు ఫిర్యాదు చేశారు. డీడీఓ ఈ ఘటనపై కలుగజేసుకుని వెంటనే సతీష్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments