Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెతో గడిపేందుకు చెన్నై నుంచి వెళ్లిన ప్రియుడు.. మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (16:34 IST)
ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మర్మాంగాన్ని ప్రియురాలు కోసేసిందు. ఆమెతో గడిపేందుకు చెన్నై నుంచి ఒడిషాకు వెళ్లినందుకు తగినశాస్తి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో బదువాగాన్ గ్రామంలో చెందిన రాజేంద్ర నాయక్ (25) అనే వ్యక్తి చెన్నైలో పని చేస్తున్నాడు. కానీ, ఆయనకు భువనేశ్వర్‌లో తన పక్కింటిలో నివశించే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా ఈమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చిన రాజేంద్ర నాయక్.. ఇటీవల ఆమెతో పడక సుఖం కోసం చెన్నై నుంచి గ్రామానికి వెళ్లాడు. 
 
తొలుత తన ఇంటికి చేరుకున్న రాజేంద్ర నాయక్.. తన ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం అతడు ఆమె ఇంట్లోనే నిద్రించాడు. నిద్రలో ఉన్న నాయక్‌పై దాడి చేసిన ఆ మహిళ కత్తితో అతడి మర్మాంగాన్ని కత్తిరించింది. దాంతో బాధితుడు పెద్దగా కేకలు పెట్టడంతో పొరుగువారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం