Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్టిఫికేట్లు మిస్సైతే బాధపడనక్కర్లేదు.. నవీన్ పట్నాయక్

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (18:36 IST)
సర్టిఫికేట్లు మిస్సైతే ఒరిస్సా ప్రజలు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే? అక్కడి ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ కార్యక్రమం అమల్లోకి తెచ్చింది. ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా తగిన సమయంలో ప్రజలకు అందించే లక్ష్యంతోనే.. ఈ పథకం ప్రవేశపెట్టినట్టు నవీన్ పట్నాయక్ తెలిపారు. భూ లావాదేవీలను నిర్వహించడానికి పౌతీ అనే చెల్లింపు సేవల యాప్‌ను కూడా నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.
 
ఎలాగంటే...  ఇక అక్కడ ఆదాయం, నివాసం లాంటి అధికారిక ధ్రువపత్రాలను ప్రజలకు ఉచితంగా అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ పథకం ప్రారంభించింది. దీని ద్వారా కుల, ఆదాయం, నివాసం లాంటి ప్రభుత్వ ధ్రువపత్రాల కోసం ప్రజలు ఆన్‌లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నమూనా పరిపాలనలో భాగంగా.. ఈ పథకాన్ని ప్రవేశబెట్టామంటున్నారు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్. దేశంలో ఈ తరహా విధానం ఇదే తొలిసారని పట్నాయక్ వెల్లడించారు.  ఈ సర్టిఫికేట్ పథకం ద్వారా 50లక్షలకు పైగా ప్రజలు లబ్దిపొందుతారని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments