Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్టిఫికేట్లు మిస్సైతే బాధపడనక్కర్లేదు.. నవీన్ పట్నాయక్

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (18:36 IST)
సర్టిఫికేట్లు మిస్సైతే ఒరిస్సా ప్రజలు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే? అక్కడి ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ కార్యక్రమం అమల్లోకి తెచ్చింది. ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా తగిన సమయంలో ప్రజలకు అందించే లక్ష్యంతోనే.. ఈ పథకం ప్రవేశపెట్టినట్టు నవీన్ పట్నాయక్ తెలిపారు. భూ లావాదేవీలను నిర్వహించడానికి పౌతీ అనే చెల్లింపు సేవల యాప్‌ను కూడా నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.
 
ఎలాగంటే...  ఇక అక్కడ ఆదాయం, నివాసం లాంటి అధికారిక ధ్రువపత్రాలను ప్రజలకు ఉచితంగా అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ పథకం ప్రారంభించింది. దీని ద్వారా కుల, ఆదాయం, నివాసం లాంటి ప్రభుత్వ ధ్రువపత్రాల కోసం ప్రజలు ఆన్‌లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నమూనా పరిపాలనలో భాగంగా.. ఈ పథకాన్ని ప్రవేశబెట్టామంటున్నారు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్. దేశంలో ఈ తరహా విధానం ఇదే తొలిసారని పట్నాయక్ వెల్లడించారు.  ఈ సర్టిఫికేట్ పథకం ద్వారా 50లక్షలకు పైగా ప్రజలు లబ్దిపొందుతారని వివరించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments