Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేస్తూ.. వీడియో తీసి.. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు...

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. 9వ తరగతి చదివే విద్యార్థినిని నలుగురు యువకులు అత్యాచారం చేస్తూ.. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఆ యువతి బంధువులు చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (09:34 IST)
ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. 9వ తరగతి చదివే విద్యార్థినిని నలుగురు యువకులు అత్యాచారం చేస్తూ.. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఆ యువతి బంధువులు చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిశా రాష్ట్రం నయాగఢ్‌ జిల్లా శరణకుల్‌ గ్రామంలో 9వ తరగతి విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం దృశ్యాలను ఫోనులో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేశారు. అయితే, ఈ వీడియో సామాజిక మాధ్యమంలో రావడంతో యువతి బంధువులు వీక్షించారు. 
 
ఆ తర్వాత గ్రామ పెద్దలకు చెప్పడంతో వారంతా కలిసి నలుగురు నిందితుల్లో ఓ యువకుడిని పట్టుకుని గ్రామసభ నిర్వహించారు. బాధితురాలిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అందుకు యువకుడు నిరాకరించడంతో ఆదివారం రాత్రి బాలిక కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు ఠాణాలో ఫిర్యాదు చేశారు. యువకుడిని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments