Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోళి వేళ విషాదం : నదిలోకి స్నానానికెళ్లి ఆరుగురు గల్లంతు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (15:10 IST)
హోళీ పండగ వేళ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పండగ పూట నదిలోకి స్నానానికెళ్లిన ఆరుగురు బాలురు గల్లంతయ్యాయరు. ఇందులో మూడు మృతదేహాలను వెలికి తీశారు. మరో మూడు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ విషాదకర ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
హోళీ సంబరాల తర్వాత శనివారం ఆరుగురు బాలురు జాజ్‌పూర్‌లోని ఖరస్రోత నదిలో దిగి స్నానం చేస్తున్నారు. ఆసమయంలో ప్రమాదవవశాత్తు ఒకరు నీటిలో మునిగిపోతుండగా.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఒకరి తర్వాత ఒకరు అందరూ మునిగిపోయారు. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
 
హోళీ ఆడి నదిలో స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మునిగిపోతున్న వారిని గమనించి రక్షించడానికి ప్రయత్నించామని, కానీ ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments