Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు తాత్కాలిక సీఎంగా పన్నీర్ సెల్వం?

తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్‌సెల్వం నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 17 రోజులుగా ఆమె చికిత్స

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (10:53 IST)
తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్‌సెల్వం నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 17 రోజులుగా ఆమె చికిత్స పొందుతున్నారు. దీంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి తెరపైకి వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలనకు ఆటంకం కలుగకుండా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జయలలితకు చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వంను తాత్కాలిక సీఎంగా నియమించే అవకాశమున్నట్లు సమాచారం. 
 
తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుతో మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామితోపాటు సీఎస్ రామ్మోహన్‌రావు సమావేశమయ్యారు. వీరంతా కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిపైనే చర్చించినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments